In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Saturday, October 19, 2019

My Sai- My Guru





Who really Sai is? Is he God or Teacher? Is he a peer who Muslims worship? 

 Sai never talked about his birth or his greatness. We might have read the biographies of great saints but we do not talk about his biography. His main focus was to make us walk towards the ultimate truth. There could be so many religions in this world and they have their expression of God.  They might have showed us different paths but which is the right way.  How do we decide which is the right path? 

God is not limited to just one path and all the paths lead us towards God. The essence of truth is same no matter which religion and what ever the teaching might be. Baba showed this truth by living. Sai Satcharita shows this truth through routine incidents of life in the first chapter itself. This is all seen as miracles of Sai but through his devotees. We can not even imagine how these incidents take place and how we meet our Guru. 

Let us prostrate to our parama Guru who is the supreme soul and who is the embodiment of all the great qualities of divinity. We will make every effort to walk the path that Sai showed and ask Sai to give us the strength to do so. First we need to understand the Sai's path and then only we can follow that path. What is really the truth that needs to be experienced and Why the name Satcharita? Satcharita means the story of truth.  That's why Sai gave us this great scripture. Even we tend to read this for materialistic gains but in the end it will make us realize the truth. Baba used to encourage his devotees to read Guru Charitra at that time so that they can realize the truth. Sai Satcharita is our Guru Charitra.

let us make the Sai Satcharita a part of our life and walk the walk. It is so amazing to watch how this miracle happens in every one's life and to make this happen we have to offer our heart to Sai. We have to internalize Sraddha and Sabhuri. Then the truth will reveal itself from inside us. This is what Sai wants us do and surrender with heart full of love. Every devotee feels special and thinks that Sai belongs to them.  

OM SRI SAIRAM!

Thursday, October 3, 2019

సాయి మహాసమాధి



బాబా శరీరాన్ని వదిలే ముందు కొన్ని సూచనలు ఇచ్చారు. బాబా విజయదశమి రోజున మహాసమాధి చెందారు. మహాసమాధికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన చేత బాబా రామ విజయం అనే గ్రంధాన్ని చదివించుకున్నారు. మొట్టమొదట వజే ఏడు రోజుల్లో పారాయణం పూర్తి చేస్తారు. రెండో సారి రాత్రిపగలు చదివి రెండవ పారాయణం పూర్తి చేస్తారు. మరల బాబా మూడో సారి చదవమంటారు. తాను మూడు రోజులు చదివి అలసిపోతాడు. అప్పుడు బాబా అతనికి సెలవిచ్చి పంపుతారు. ఎవరైనా మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి వారి మత గ్రంధాలు చదవడం ఆనవాయితి. అలానే శుక బ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజులలో భాగవతం చెప్పి ఆయనను అనుగ్రహించారు. బాబా పరమాత్మ అయినా సంప్రదాయాన్ని అనుసరించి రామవిజయ పారాయణ చేయించారు.
  
బాబా చివరిక్షణం వరకు భక్తులకు సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పారు. రెండు మూడు రోజుల ముందు భిక్షకు వెళ్లడం మానేశారు. కాకాసాహెబు దీక్షిత్ మరియు శ్రీమాన్ బూటీ గారు ద్వారకామాయిలోనే భోజనం చేసేవారు. అక్టోబర్ 15 1918 రోజున వారిని బాబా వాడాకు వెళ్లి భోజనం చేయమని ఆజ్ఞాపిస్తారు. అక్కడ ఇంకా లక్ష్మి బాయి, భాగోజి షిండే, భయ్యాజీ, బాలా షిమ్పే మరియు నానాసాహెబ్ నిమోన్కర్ ఉంటారు. శ్యామా మెట్లమీద కూర్చొని ఉంటారు. లక్ష్మి బాయికి తొమ్మిది నాణాలు ఇచ్చిన తరువాత బాబా ఇలా అంటారు " మసీదులో తనకు బాగాలేదని, తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకుపోయిన బాగుండునని చెప్పారు. ఇలా అంటూ భయ్యాజీ మీదకు ఒరిగి ప్రాణములను విడుస్తారు. భాగోజి ఈ విషయం నిమోన్కర్కు చెప్పగా, ఆయన బాబా నోటిలో కొంచెం నీరు పోస్తే అది కాస్తా బయటకు కారిపోతుంది. అప్పుడు ఆయన దేవా! అనగా బాబా మెల్లగా "ఆ" అంటారు. ఇక తరువాత తమ భౌతిక శరీరం వదిలివేస్తారు. 

షిర్డీ అంతా బాబా మహాసమాధి చెందిన వార్త పాకి అందరు అక్కడకు వస్తారు. అందరిలో తరువాత కార్యక్రమం మీద, ఎలా సమాధి చేయాలి అనే అంశం మీద చర్చ జరిగింది. ముస్లిం భక్తులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి గోరి కట్టాలి అని నిర్ణయించారు. కాని రామచంద్ర పాటిల్ మిగిలిన గ్రామస్థులందరితో కలిసి బాబా కోరిన విధంగా బూటీ వాడాలో ఉంచాలి అని తీర్మానించారు. ఈ రెండువాదనల ఎటు తేలక పొతే అందరిలో కలవరం మొదలయ్యింది. అప్పుడు రహాతానుండి సబ్ ఇన్స్పెక్టర్, కోపర్గావ్ నుండి మామల్తదార్ మరియు కొందరు అధికారులు వస్తారు. వారు ఎన్నిక జరగాలి అని నిశ్చయించితే ఎక్కువ ఓట్లు బాబా కోరిన దాన్నే బలపరుస్తాయి. అప్పుడు బూటీ వాడాలో ఎక్కడైతే మురళీధరుని ఉంచాలి అనుకున్నారో అదే స్థానంలో బాబా శరీరాన్ని ఉంచుతారు. ఇక్కడ నార్కే గారు ఒక్క  విషయం చెప్పారు. బాబా శరీరం 36 గంటల తరువాత కూడా ఏమి పాడవకుండా ఉంది. ఆయన కఫినీని చింపకుండా తీయగలిగారు. బాలాసాహెబ్ భాటే, ఉపాసినీ బాబా కలిసి జరగవలిసిన కార్యక్రమాలు దగ్గర ఉండి పూర్తి చేస్తారు. 

బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు బాబా ఎప్పుడు తన దగ్గరే ఉంచుకొని అపురూపంగా చూసుకునే ఇటకరాయి రెండు ముక్కలు అవుతుంది. మసీదును సుబ్రపరిచే ఒక కుర్రవాడు పొరపాటున ఆ ఇటకరాయిని శుభ్రం చేస్తూ క్రింద పడవేస్తాడు. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది. బాబా వచ్చి ఈ విషయం తెలుసుకొని ఇలా అంటారు. ఇది ఇటుక కాదు. నా యదృష్టమే ముక్కలు అయిపోయినది. అది నా జీవితపు తోడూనీడ. దాని సహాయం వలననే నేను ఆత్మానుసంధానము చేసేవాడిని. ఈ రోజు అది నన్ను విడిచినది అని అంటారు. ఈ ఇటుకపై బాబాకు ఇంత ప్రేమా అని మనం అనుకోవచ్చు. కాని దీని విషయం బాబాకే తెలియాలి. వారు సుద్ద చైతన్యులు. వారికి ఈ అశాశ్వతమైన వాటి మీద మమకారం ఉండదు. ఈ ఇటుక గురు భక్తికి ప్రతీకగా కొందరు చెప్తారు.  జీవన్ముక్తులకు ఇలా ప్రాపంచిక పరంగా అందరిలాగా భౌతిక పరంగా ఆలంబన ఉండదు. కాని అందరిలాగా వారు ప్రవర్తించవచ్చు. 

ఓం శ్రీ సాయిరాం !

Sai Mahasamadhi



Baba knew when he is going to leave his body so he asked Mr. Vaze to read Rama Vijaya to him. He read this for one week, then Baba asked him to read this again day and night. In the next three days he finished the parayana. Then third time Baba asked him to continue but Mr. Vaze was exhausted. Still he read for three more days. Baba let him go and kept to himself for the ultimate moments. Here Baba followed the general practice amongst the Hindus that when a man is about to die, some good religious scripture is read out to him with the object that his mind should be withdrawn from worldly things and fixed in matters spiritual, so that his future progress should be natural and easy. We all heard about Great Shuka brahma expounding Bhagavat purana to king Parikshit who was cursed by the son of a Brahmin Rishi and was about to die after a week.  Baba being an incarnation of God needed no such help, but just to set an example to the people, He followed this practice.


Baba let nobody know the exact time of His departure. Baba stopped going for bhiksha two or three days before his Mahasamadhi. He was conscious to the last and was advising the devotees not to lose heart. Kakasaheb Dixit and Booty were dining daily with Him in the Masjid. That day (15th October) after arati, Baba asked them to go to their residence for dining. Still a few, viz., Laxmibai Shinde, Bhagoji Shinde, Bayaji, Laxman Bala Shimpi and Nanasaheb Nimonkar remained there. Shama was sitting down on the steps. After giving Rs. 9/- to Laxmibai Shinde, Baba said that He did not feel well in the Masjid and that He should be taken to the Dagadi (stone) Wada of Booty, where He would be alright. Saying these last words, He leaned on Bayaji, he left his mortal coil. Bhagoji noticed that His breathing had stopped and he immediately told this to Nanasaheb Nimonkar who was sitting below. Nanasaheb brought some water and poured it in Baba's mouth. It came out. Then he cried out loudly 'Oh Deva.' Baba seemed just to open His eyes and say 'Ah' in a low tone. But it soon become evident that Baba had left His body for good.


Everyone in Shirdi came running to Dwarakamai as they heard the news. Then the big question arose on how to dispose Baba’s physical body? Muslims wanted this to happen in an open space with a tomb. Other people did not agree with this opinion as Baba asked to be taken to Booty wada. After 36 hours of conflict some officers came and everyone voted for this. More people voted to support Baba’s word that he should be in Booty wada. While all the arguments were going on, Baba appeared to Laxman Joshi and told him to continue with arathi. Then Bapusaheb Jog did the afternoon arathi. On Wednesday evening Baba's body was taken in procession and brought to the Wada and was interred there with due formalities in the garbha, i.e., the central portion reserved for Murlidhar. In fact Baba became the Murlidhar and the Wada became a temple and a holy shrine, where so many devotees went and are going now to find rest and peace. All the obsequies of Baba were duly performed by Balasaheb Bhate and Upasani, a great devotee of Baba.


Breaking of the Brick
Baba gave another indication also which occurred few days before Baba’s Mahsamadhi. Baba used to rest on a brick and used this as a pillow. One day, during Baba's absence, a boy who was sweeping the floor, took it up in his hand, and unfortunately it slipped from thence fell down broken into two pieces. When Baba came to know about this, He bemoaned its loss, crying - "It is not the brick but My fate that has been broken into pieces. It was My life-long companion, with it I always meditated on the Self, it was as dear to Me as My life, it has left Me to-day." Some may raise here a question - "Why should Baba express this sorrow for such an inanimate thing as a brick?" To this Hemadpant replies that saints incarnate in this world with the express mission of saving the poor helpless people, and when they embody themselves and mix and act with the people, they act like them, i.e., outwardly laugh, play and cry like all other people, but inwardly they are wide awake to their duties and mission.


OM SRI SAIRAM!

Sunday, September 15, 2019

భగవంతునిపై శ్రద్ధ



పరమ గురువులు మనకు అనుభూతుల రూపంగా బోధలు చేస్తారు. వారు మనకు వాటి గురించి డైరెక్ట్‌గా నోటితో చెప్పకపోవచ్చు. కాని మన జీవితంలో మాత్రం జ్ఞానమనే వెలుగు వెలుగుతుంది. మనకు కావల్సినదల్లా  ఆ గురువు పట్ల భక్తి శ్రద్ధలు. బాబా, భగవంతుడు ఎవరు ఎక్కడ ఉన్నారు అన్న విషయాలను అనుభవపూర్వకంగా మనకి నేర్పిస్తారు.

భగవంతుడు అంతటా, అన్ని చోట్లా ఉన్నాడన్న సత్యాన్ని మనకి నేర్పించేందుకే ఆయన వివిధ రూపాలలో దర్శనం ఇచ్చారు. అట్లానే జంతువుల్లో కూడా నేనున్నాను అని చాలా సార్లు చూపించడం జరిగింది. సరే గురువులు బోధించే ఈ అనుభవాన్ని మనము ఎట్లా పొందాలి, ఏం చెయ్యాలి?

మనము భగవంతుడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే దానికి కొంచెం కృషి చెయ్యాలి. దానికి భక్తి కావాలి. మనం కోరుకునేది అత్యంత శాశ్వతమైనది. కాని మన కోర్కెలు కారణంగా దేవుడ్ని కూడా పరిమితం చేస్తాము. మన జీవితంలో ఎంత భాగం దేవుని సేవకు కేటాయిస్తాము . సరే మనము భక్తులము మనకి ఆ భగవంతుని మీద శ్రద్ధ ఉండవచ్చు.

భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది మన శాస్త్రాలు ఇలా చెప్పాయి.

1) భక్తునకు దేవుడి మీద బాగా నమ్మకం ఉంటుంది.
వీరు చాలా భక్తితో దేవుడ్ని సేవిస్తారు. వాళ్ళు ఒక ఇష్ట దేవతను బాగా కొలుస్తారు. వాళ్ళకి వాళ్ళ ఇష్ట దేవత తప్ప మిగతా సంప్రదాయాల్ని ఇష్టపడరు. ఒక్కోసారి వాటిని విమర్శిస్తారు కూడా. భగవంతుడి యొక్క శక్తులను పొగుడ్తారు. వీరు మొదటి తరగతి.

2) భగవంతుడు ఒక్కడే అని నమ్మే భక్తులు :
భక్తునకు కొద్దిగ జ్ఞానం కలిగితే గురుకృపతో ఒక్కడే భగవంతుడు, ఆయనకు రూపము, పేరు లేదని తెలుసుకుంటాడు. భగవంతుడు వేరు వేరు రూపాల్లో ఉన్నా, ఒక్కడే అన్నింటిలో కనిపిస్తాడు అని అనుకుంటారు. మొదటి వాళ్ళతో చూస్తే, వీళ్ళు వేరు సంప్రదాయాల్లో ఉన్నవారు తప్పుదారిలో లేరు అని అర్ధం చెసుకుంటారు. వీరు భగవంతుడే సృష్టికి మార్గం చూపిస్తాడు అంటారు.

3) వీళ్ళకి భక్తి ఉందని చెప్పడం కాదు వాళ్ళే భక్తి అవుతారు :
ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రపంచం కనిపించదు. వాళ్ళకి దైవస్వరూపం ఒక్కటే కనిపిస్తుంది. వాళ్ళు ఏ కర్మను ఆచరించినా అది భగవదర్పితమే.

ఈ మూడు తరగతులు కూడా గొప్పవే. కాని మన గమ్యం ఎటు అనేది వేరే చెప్పనవసరంలేదు. కాని మన మనస్సు మన మీద చాలా ట్రిక్స్ చేస్తుంది. వాటికి ఒక్కోసారి మనం బానిసలమవుతాము. దాన్ని గుర్తించలేము. మనము ఈ చివరి స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. మన వంతు కృషి మనము చెయ్యాలి.

అందుకే మనకు బాబా నవవిధభక్తి మార్గాన్ని కూడా బోదించడం జరిగింది. ఇదే ప్రహ్లదుడు మనకి చేసి చూపించాడు. బాగవతంలో ప్రహ్లదుడు ద్వారా ఈ నవవిధభక్తిని మనకి ఇవ్వడం జరిగింది. ఆయన చిట్టచివరి స్థాయిలో ఉండి, బాధల్ని కూడా విష్ణు స్వరూపంగా చూసిన మహాభక్తుడు. అందుకే హిరణ్యకశ్యపుడు ఎన్ని బాధలు పెట్టినా ప్రహ్లదుడ్ని ఏమీ చెయ్యలేకపోయాడు. ఇక్కడ ప్రహ్లదుడు అంతా విష్ణువు తప్ప ఇంకేమి లేదన్న భావాతీత స్థితికి ప్రతీక. అదే బాబా మనకి నేర్పాలని చూస్తారు. అందుకే ఆయన చెప్పేవారు. ఆయన లాంటి శిష్యుడి కోసం చూస్తున్నానని ఆయన తన గురువుతో ఎలా ఉన్నారో అన్నది ఈ భక్తికి ప్రతీక కూడా.

ఒకసారి  ఒక భక్తుడు ప్రయాణం చేస్తూ ఒక లోయలో కాలు జారి పడ్డాడు. భగవంతుడిని ప్రార్ధిస్తూ, ఒక కొమ్మ దొరికితే పట్టుకుంటాడు. భగవంతుడ్ని రక్షించమని ప్రార్ధిస్తాడు. అప్పుడు భగవంతుడు కనిపించి, ఆ కొమ్మను వదిలేయి నేను రక్షిస్తాను అంటారు. కాని భక్తుడికి దైర్యం చాలలేదు. పూర్తి శ్రద్ధ లేదు, నమ్మకం లేదు, మనము ఆ పరిస్థితిలో ఉంటే ఏమి చేస్తాము?

మనము మాయ అనే లోయలో పడి సంసారం అనే కొమ్మను పట్టుకోని వేలాడుతూ ఉండక, బాబా నేర్పిన శ్రద్ధ, సబూరి మార్గంలో పయనిద్దాం. 

ఓం శ్రీ సాయిరామ్!

Devotion to God




T
he nature of God is revealed in Holy Scriptures. The understanding of the people depends on their level of intelligence. Among those who are devoted to God based on their knowledge of God, there are three grades.

Grade 1: There is God (There is only one form and name for the God)

People, who acknowledge the presence of God, will be devoted to a personal god. However, they assume that their god is the only the god and will not respect the gods of other religions and sects.

Such devotees think God as an independent entity will pray to God with respect. They will praise the God for all his powers and glories.

Grade 2: There is only one God. (God is the name for all forms)

When people gain more maturity, they will understand that there is only one God, who is being worshiped by different people by different names and forms.

It does not matter what name one addresses the God because the true God does not have any name or form. Such devotees are aware that the God, who is formless and nameless, is the same God that appears in different names and forms in the minds of other devotees. Therefore, unlike people in the Grade 1, they do not assume that other devotees are in the wrong path. They are aware that people pray to the same God by different names and forms because their limited intelligence.

Such devotees know that the God is the intelligence cause of the universe.

Grade 3: There is nothing but God. (God is formless and forms are illusion)

This is the ultimate understanding of God. People in this grade are truly devoted to God, since they are aware God being not only the intelligence cause of the creation but also the material cause.

This means there is nothing in the universe that is not God.

Such people are not under the delusion that they are independent of the universe. The entire creation is seen as one entity. Whatever actions they do, it is done as a service to God.

All these grades are good. But we know where we need to go from this analogy. But our mind plays so many tricks on us. We become slaves to this mind. We don’t use our intellect (buddhi) all the time and we get caught up in this viscious cycle most of the time. We all have to make an effort to reach the ultimate stage in this Bhakti grade system.

That’s why Baba taught us Navavidha Bhakti (nine modes of worship). Same thing was explained really well by Prahlada in Bhagavata purana. His father did not tolerate him being a Vishnu Bhakta (devotee) and he tortured him with various means. Even these methods were viewed by Prahlada as a form of Vishnu. That’s why nothing could hurt him or bother him. He was at that highest stage of grade system we talked about earlier. What a stage to be in. When Saints reach that stage they do not see any thing else. They are immersed in the nectar of God. Baba used to talk about his service to his Guru. There was no one like him who can serve a Guru. He did not expect any thing from the Guru and he did not see any thing else other than his Guru.

OM SRI SAIRAM!

Sunday, August 11, 2019

భిక్ష - పంచ మహాయజ్ఞాలు



గృహస్థులుగా ఉన్నవారు అన్నం వండుకొని మొట్టమొదటగా యతులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. అప్పుడు మాత్రమే వారు స్వీకరించాలి. బాబా గృహస్థులు కారు. వారు ఒక ఫకీరులా జీవనం సాగించారు. ఈషణ త్రయాలు లేనివారు భిక్షకు అర్హులు. ఈషణ త్రయం అంటే సంతానం పైన, ధనం పైన మరియు లోకంపైనా ఉన్న మోహాలు. ఈ మోహాలే మనలను బాధలకు గురిచేస్తాయి.  మనం ఆహరం తయారు చేసేటప్పుడు చాలా ప్రాణులు చనిపోతాయి. చాలామంది కష్టపడితే కాని ఈ ఆహారం మన దాకా రాలేదు. ఈ రకంగా వచ్చే పాపాలను పంచ సూనాలు అంటారు. వీటినుంచి తప్పించుకోవాలి అంటే మనం పంచ మహా యజ్ఞాలు అనేవి చేయాలి. ఈ పంచమహాయజ్ఞాలలో ఒకటి అయిన అతిధి యజ్ఞం భిక్ష ద్వారా బాబా చేయించారు. బాబా ఐదు ఇళ్లలో రోజు భిక్ష తీసుకొనే వారు. అలానే దక్షిణ రూపంలో అందరి దగ్గరినుంచి పాపాలను పోగెట్టే వారు. ఇలా ఇంటి దగ్గరే ఉండి బాబాకు భిక్ష ఇచ్చినవారు ఎంతో పుణ్యాత్ములు.  ఈ ఆహరం మనం స్వీకరించే ముందు భగవంతునికి సమర్పించడం కూడా అందుకే. అలా సమ్పర్పిస్తే దాని ద్వారా వచ్చే పంచ సూనాల నుంచి మనం విముక్తి పొందుతాము అని బాబా మనకు నేర్పిస్తున్నారు. 


పంచమహా యజ్ఞాలు ఏమిటో చూద్దాము. 


బ్రహ్మ యజ్ఞము - వేదాలను, మన శాస్త్రాలను పారాయణ చేయడమే బ్రహ్మ యజ్ఞము. 


పితృ యజ్ఞము - పితృ దేవతలకు ఇచ్చే ప్రసాదం. 


దేవ  యజ్ఞము - దేవతలకు నైవేద్యం  ఇవ్వడం. 


భూత యజ్ఞము - సర్వ జీవులకు ఆహరం సమర్పించడం.  



అతిధి యజ్ఞము - మనం ఆహ్వానించని అతిధులకు ఆహరం పెట్టడం. 

మనం దేవుడికి సమర్పించేవి నిజంగా దేవుడు తీసుకుంటాడా అని కొంతమందికి సందేహం ఉండచ్చు. బాబా ఎన్నోసార్లు తనకు సమర్పించినవి స్వీకరించినట్లు చూపించడం జరిగింది. మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు. ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే, తెచ్చినవారు మర్చిపోయినా బాబా అడగడం మర్చిపోయేవారు కారు. రొట్టె, కూర, పాలకోవా కాని దృఢమైన భక్తితో ఇవ్వాలి. అలాంటి భక్తులు తటస్థ పడితే బాబాకు ప్రేమ ఉప్పొంగేది.

ఎవరిమనసులో ఏ భావం ఉంటె దానికి అనుగుణంగా అనుభవాలు కలుగచేసి భక్తుల గౌరవాన్ని నిలబెట్టేవారు సాయి. సర్వ జీవులలోను భగవంతుడిని చూడాలి అని బాబా మనకు నేర్పిస్తున్నారు.  ఇదే సర్వమతాలు బోధించే సత్యం. మనం సమర్పించే నైవేద్యం తప్పకుండా బాబా స్వీకరిస్తారు అని గ్రహించాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే; బాబా సర్వాంతర్యామి. ఎలాగైతే ఒక జీవి స్వీకరిస్తే తాను తీసుకున్నట్లు బాబా చెప్తారో, అలానే బాబాకి నైవేద్యం ఇస్తే సర్వ జీవులకు అన్నం పెట్టినట్లే అని మనం తెలుసుకోవాలి. కేవలం మన కోరికల కోసమే నైవేద్యం పెట్టడం కాకుండా అన్ని జీవులకు ఆహరం బాబా ఇవ్వాలి అని మనం కోరుకోవాలి.  


ఓం శ్రీ సాయి రాం !

Alms - Pancha Mahayagnas


Household needs to serve the saints and by doing so they want to takeaway the sins related to Panchasoonas (Sins that are committed when preparing the food). The one who surrenders body- speech- mind and wealth at Sai’s feet, such a devotee is deeply loved by Sai. Without the five sacrifices, the householder is advised against eating the food. Every day he would go to five houses and remind the
hosts about the Attithi Yagna. So the persons were really fortunate who could sit at home and earn the ‘punya’.  Those people, who after performing the ‘panchmaha yagnas,’ ate the remaining food, were saved from the terrible and unknown five sins, because the sins were burnt. These five sins are the result of everyday activities and in preparing the food. In order to be free from these five sins, a householder has to perform these five ‘maha yagnas’, after which the sins are destroyed and attain purity. 

Brahma Yagna is reciting of Vedas;  

Pitru Yagna  offering food by encircling with water; 

Dev Yagna – offering food to the deities;



Bhoota Yagna  offering food to all creatures.


Attithi Yagna  Offering food to an uninvited guest who may come to the doorstep.



Baba gave simple solution to get rid of these sins and that is to offer to God first before we eat anything. 


 Sometimes people wonder whether God accepts the offerings that we offer during the puja. Baba proved so many times that he accepts from every devotee when they offer anything.

One should perceive God in all living beings. This is also acknowledged by all the Shashtras. We also have to realize that God accepts our offerings if we can offer them with pure devotion. 


OM SRI SAIRAM!